श्री रामः भगवद्स्वरूपं वा अथवा सामान्य मानवस्वरूपं वा - इति चर्चायाः विषये बहवः जनाः विशेष आसकथाः भवन्ति।अनेक सम्प्रदायानाम् अनेक देवातास्वरूपाः सन्ति किन्तु केवल रामस्य विषये एव एतयाः चर्चा जनाः कुर्वन्ति। बहवः कवयः सहित्यकाराः च प्रशनार्थं अथवा विमर्शानर्थं अपि भगवतः श्री रामस्य उल्लेखनम् एव चिन्वन्ति ।
वस्तुतः त्रेतायुगं कल्पितं वा अथवा वास्तविकतां वा? मानवजात्याः अस्थित्वं तदा वर्तते वा ? तस्मिन् समये भूगोलकस्थितयः कथं सन्ति ? ते रामायण कव्यानुसारेण वर्तन्ते वा ? समुद्रे सेथु बन्धनं - कथं संभवं ? यदी रामः विष्णोः अवतारं अस्ति चेत् रावणसंहारं किं कारणेन दुष्करकार्यं अभवत्?राम सामन्यजनः साद्रुशः एव क्लेशकारणेन रुदितवान्।तर्हि वयं रामस्य प्रार्थनस्य किं प्रयोजनम् प्राप्नुमः?रामः वालेः वधं वृक्षस्य पश्चात् स्थित्वा कृतवान् - इति धर्मसंमतं वा ?
हे भगवान्! रमाणस्य कृते अनेक प्रश्नाः सदा उत्पन्नं भवन्ति।सामान्य जनाः रामस्य चारित्रस्य समावलोकस्य अपेक्ष्य व्यर्थचर्चानि कर्तुं एव अधिक इच्छा प्रदर्शयन्ति।वस्तुतः भगवान् रामः कदापि दैविकमहिमाः न प्रदर्शितवान्।रामः तस्य संपूर्ण अवतारकाले "अहं दशरथस्य पुत्रः" - एतस्य स्वीयपरिचयम् एव कर्तुं इच्छतिवान्।रामस्य समीप जनाः एव रामे वोष्णोः दर्शनं कृतवन्तः।दसरथः, वसिष्ठः विश्वामित्रः, गुहः, साध्वी अहल्य रामे विष्णोः अवतारस्य महिमाम् अभिज्ञातवन्तः।अरण्ये अनेक मुनयः, ऋषयः च रामे विष्णोः दर्शनार्थं दीर्घकालम् प्रतीक्षा कृतवान्तः।सुगीवग्ननुसरेन पारिव्राजकरूपेण आगत्य महाभक्तः हनुमान् रामास्य प्रथमसन्दर्शनस्य अनन्तरं एव भगवतः दर्शनं कृत्वा साष्टाङ्गवन्दनं कृतवान्।रावणकुम्बकर्णयौ तयोः अन्तिम काले भगवतः दर्शनं कृत्वा अञ्जलिं कृतवन्तौ।
रमावतारस्य मुख्यप्रयोजनं किं?केवल रावणकुम्भकर्णयोः निवारणं एव वा अथवा कोऽपि अन्य लक्ष्यं अपि अस्ति वा?यदी स्वदर्मस्य पालनस्य विशिष्टं भगवद्गीता सिद्दान्तरूपेण बोधयति चेत् रामावतारं प्रयोगात्मक निरूपणं भवति खलु।रामस्य गुणानाम् अन्वेषणम् वयं अन्यकुत्रचित प्रदेशे कर्तुं न आवश्यकम्। रामो विग्रहवान् धर्मः - इति स्वयं मारीचः उक्तवान्।रामावतारसमये सकल प्राणिनः रामकार्यस्य कृते अतापयन्।रामः कदापि अधर्मकर्यानां समर्धनम् कृतवान्।सः यदा आवश्यकता अस्ति तदा क्षमा प्रदर्शितवान्।सः धमस्य अतिक्रमणं कदापि न असहत् ।
ये रामस्य संपूर्णविश्वासेन जीवनं यापयन्ति ते क्रमशस् श्री रामतत्वं मनसि स्थापयन्ति।यदी सर्वदा शुष्कवादान् कर्तुं एव इच्छन्ति चेत् तेषां मनसि रावणस्य आह्वानं निश्चयेन कुर्वन्ति।
రాముడు మానవుడా లేక దేవుడా అన్న ప్రశ్న మన అందరికి ఎంత ఇష్తమో !! అన్నీ మానేసి చర్చిస్తాము. ఇంత మంది దేవుళ్ళు ఉన్నారు కదా అయినా కాని ఒక్క శ్రీ రాముడికే దైవాంశ లేదేమో అన్న వాదన ఇంత ఎక్కువగా ఎందుకని ఉంటోంది? జీసస్, గౌతమ బుద్ధుడు లేక కృష్ణుడు - ఇలా మిగతా వాళ్ళు మామూలు మనుషులే అన్న ప్రశ్న లేక చర్చ ఎందుకని మన భారత దేశం లో ఎక్కువ వినపడదు ? అప్పటి లో రంగ నాయకమ్మ రామాయణ విష వృక్ష్యమే కధాంశంగా ఎందుకని ఎన్నుకొన వలసి వచ్చింది ? పోనీ విమర్శకులే ఎక్కువ అని అనుకోవడానికి కూడా లేదు. మొన్నటి మొల్ల ఇంకా విశ్వనాధుల తదితరులని "రామాయణం గురించి అందరు స్పృశించారు కదా, మళ్లీ మీరు కొత్తగా వ్రాసేది ఏముందని" అడగ్గా, నా రాముడిని ఈ విధంగానైనా తలిచే భాగ్యం వస్తోంది కదా సమాధాన పడడం జరిగింది. అంతేకాదు ఆ మధ్యల్లో శ్రీ రామ నవమి నాడు తన త్వీట్స్ ద్వారా విమర్శలు చేసి యువ ప్రజానీకం లో కొద్దో గొప్పో పాపులారిటీ ని కూడా సంపాదించాడు, రాముడి పేరు ఉన్న మన దర్శక రత్నం "రామ్ గోపాల్ వర్మ" .
అసలు త్రేతా యుగం అనేది వాస్తవమా లేక మిధ్యా ? మనవ జాతి యొక్క మనుగడ అన్ని లక్షల సంవత్సరాల మధ్య ఉందా ? అప్పటి బౌగోళిక పరిస్తితులు రామాయణ ఇతిహసంతో ఏకీభవించగలవా ? సముద్రంలో సేతుభందనమా ? రాముడు భగవంతుడైతే రావణుడిని మట్టుపెట్టడానికి అంత కష్త పడాల్సి వచ్చింది ? రాముడు మన అందరిలాగా కష్తం వస్తే ఏడ్చాడు. ఆయన్ని ప్రార్ధిస్తే ఏమి వస్తుంది ? వాలి ని చెట్టు చాటు నిండి ఎందుకని మట్టు పెట్టాల్సి వచ్చింది ? రాముడు సీత కన్నా పెద్దవాడా కాదా ? ఒక వేళ పెద్దవాడు అయితే అది ఎలా సంభవం ? ధర్మాతిక్రమణం కాదా ? రామాయణం కవి కల్పన అని నిరూపించడానికి మా దగ్గర కావలసినంత ఆధారాలు ఉన్నాయి. కాదనడానికి మీరు ఎవరు?
అయ్యా బాబోయి !! అమ్మో ఇలా మన ప్రశ్నలకి అంతు దరీ లేదు !! కొన్ని యుగాల కి సరిపడా చర్చ జరుగుతూనే వచ్చింది మరియు ఇంకా బవిష్యత్తులో కూడా కొనసాగుతుంది అని అనడానికి ఏమీ డోకా లేదు. విచిత్రం ఏమిటి అంటే అవతారం చివరి వరకు అయన ఏ కోశానా దైవత్వం ఆపాదించుకోవడానికి ప్రయత్నం చెయ్యక పోగా కేవలం దశరధ తనయుడిగానే తన స్వధర్మాన్ని పాటించడానికే ప్రయత్నం చేసాడు. కాగా రామ అవతరాన్ని చుట్టూ ప్రాప్తి ఉన్న వాళ్ళు విష్ణు స్వరూపం గా గమనించారు, గుర్తించారు, పూజించారు తద్వారా తరించారు. దశరధుడు, వసిష్టుడు, విశ్వామిత్రుడు, గుహుడు, అహల్య, సీత దేవి, అరణ్యం లో భగవంతుని రాక కై తపించిన మునులు, ఋషులు, గురువు మాటని గౌరవించి వేచిన శబరి ఇలా అందరు రాముడు నడిచిన ప్రతి సందర్భంలో ఆయనలో పరమాత్మని దర్శించారు. రాజాజ్ఞ మేరకు పూర్వ పరాలు విచారిద్దామని మాయా స్వరూపం లో వచ్చిన "హనుమ" తక్షణం ఎదురుగా ఉన్నది సకల విశ్వం తపించే జగదభి రాముడని వెను వెంటనే గుర్తించి తన యొక్క నిజ స్వరూపాన్ని దార్చాడు. చివరకి రావణ కుంభకర్ణలు కూడా తమ శరీరాలని విడుస్తూ రాముడి లో విష్ణు స్వరూపాన్ని దర్శించి పుణ్య లోకాలని చేరుకో గలిగారు. అయితే అందరూ రావణ వధ అయ్యేవరకు ఈ విషయాన్నీ గోప్యంగానే ఉంచారు.
రామ అవతారం కేవలం రావణ కుంభకర్ణ తదితర రాక్షస నిర్మూలనమేనా లేక మరి ఏదైనా ప్రయోజనమని ఆశించి వచ్చిందా ?ఒక్క మానవ జన్మ లో సంసారంలో ఉంటూ స్వ ధర్మాన్ని పాటిస్తూ ముక్హ్తి సాధన సిద్దిస్తుందా లేక అది ఒక అభూత కల్పనా అన్న సంశయాన్ని పటాపంచలు చేస్తూ సాధ్యాసాధాలు నిరూపిస్తూ ధర్తి లో నిలబడ్డాడు. నిర్గుణ, నిరాకర, నిరాధారం అయిన ఆ భగవత్ స్వరూపం మానవాళి యొక్క మార్గ నిర్దేశం కోసం అన్ని భరిస్తూ, పాంచ భౌతిక స్వరూపం తీసికొని అవతారం యావత్తు ప్రకృతి కట్టుబాట్లు కి లోబడి కార్య సాధన ని సాధించాడు. రాముడు యొక్క గుణగణాలు, విశేషాలు ఏమిటో మనం మరెక్కడో వెతకాల్సిన పని లేదు. మారీచుడు రావణాసురిడితో సంభాషిస్తూ "ధర్మానికి పోత పోస్తే వచ్చే విగ్రహమే రాముడు" అంటూ అతని కుట్రాలోచానికి అడ్డం వేయడానికి ప్రయత్నం చేస్తాడు. రామాయణం యావత్తు చుట్టూ ఉన్న ప్రకృతి సర్వం రామ కార్యం నిర్వహించడానికి ప్రతి క్షణం తపించింది, తల్లడిల్లింది. రామావతారం మొత్తం అధర్మాన్ని ఎక్కడ సహించలేదు. కుదిరిన చోట క్షమా గుణాన్ని భోదించింది అట్లాగే అతిక్రమణ ని శిక్షించింది. సులభ మార్గం లో లభించే ఐశ్వర్యాన్ని తూలనాడింది. జాబాలి వంటి మంత్రులు రాజాపేక్ష చూపిస్తూ జరిపిన అవైదిక సంభాషణలని ఖండించింది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరి మాటని ఆదరించే గుణాన్ని మానవాళి కి ఆవిష్కరించింది.
ఆనాటి నిండి రామ నామం యొక్క మహత్తు ని నమ్మిన వారు మననం చేసారు. పారాయణలు నిరంతరం జరిపారు. మనసా వాచా కర్మణా రాముని తత్వాన్ని అవలంభించారు. ఇంత కష్టం మనకేందులే అనుకొన్న వారు, రాముడు అభూత కల్పనే అని వాదనలు జరుపుతూ వస్తున్నారు. నమ్మినప్పుడు కొలువు బంగారమై వారి వారి మనస్సుల్లో రామత్వాన్ని నింపాడు ఆ సాక్షాత్తు శ్రీ రామ చంద్రుడే. "రాముడు ఎవడులే" అనుకొన్న ఆలోచనలు రావణ ప్రవుత్తికి దారి తీస్తూనే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ రామ రావణ సంగ్రామం ఈ జగత్తు ఉన్నంత వరకు ఇలా కొన సాగ వలసిందే !!
అసలు త్రేతా యుగం అనేది వాస్తవమా లేక మిధ్యా ? మనవ జాతి యొక్క మనుగడ అన్ని లక్షల సంవత్సరాల మధ్య ఉందా ? అప్పటి బౌగోళిక పరిస్తితులు రామాయణ ఇతిహసంతో ఏకీభవించగలవా ? సముద్రంలో సేతుభందనమా ? రాముడు భగవంతుడైతే రావణుడిని మట్టుపెట్టడానికి అంత కష్త పడాల్సి వచ్చింది ? రాముడు మన అందరిలాగా కష్తం వస్తే ఏడ్చాడు. ఆయన్ని ప్రార్ధిస్తే ఏమి వస్తుంది ? వాలి ని చెట్టు చాటు నిండి ఎందుకని మట్టు పెట్టాల్సి వచ్చింది ? రాముడు సీత కన్నా పెద్దవాడా కాదా ? ఒక వేళ పెద్దవాడు అయితే అది ఎలా సంభవం ? ధర్మాతిక్రమణం కాదా ? రామాయణం కవి కల్పన అని నిరూపించడానికి మా దగ్గర కావలసినంత ఆధారాలు ఉన్నాయి. కాదనడానికి మీరు ఎవరు?
అయ్యా బాబోయి !! అమ్మో ఇలా మన ప్రశ్నలకి అంతు దరీ లేదు !! కొన్ని యుగాల కి సరిపడా చర్చ జరుగుతూనే వచ్చింది మరియు ఇంకా బవిష్యత్తులో కూడా కొనసాగుతుంది అని అనడానికి ఏమీ డోకా లేదు. విచిత్రం ఏమిటి అంటే అవతారం చివరి వరకు అయన ఏ కోశానా దైవత్వం ఆపాదించుకోవడానికి ప్రయత్నం చెయ్యక పోగా కేవలం దశరధ తనయుడిగానే తన స్వధర్మాన్ని పాటించడానికే ప్రయత్నం చేసాడు. కాగా రామ అవతరాన్ని చుట్టూ ప్రాప్తి ఉన్న వాళ్ళు విష్ణు స్వరూపం గా గమనించారు, గుర్తించారు, పూజించారు తద్వారా తరించారు. దశరధుడు, వసిష్టుడు, విశ్వామిత్రుడు, గుహుడు, అహల్య, సీత దేవి, అరణ్యం లో భగవంతుని రాక కై తపించిన మునులు, ఋషులు, గురువు మాటని గౌరవించి వేచిన శబరి ఇలా అందరు రాముడు నడిచిన ప్రతి సందర్భంలో ఆయనలో పరమాత్మని దర్శించారు. రాజాజ్ఞ మేరకు పూర్వ పరాలు విచారిద్దామని మాయా స్వరూపం లో వచ్చిన "హనుమ" తక్షణం ఎదురుగా ఉన్నది సకల విశ్వం తపించే జగదభి రాముడని వెను వెంటనే గుర్తించి తన యొక్క నిజ స్వరూపాన్ని దార్చాడు. చివరకి రావణ కుంభకర్ణలు కూడా తమ శరీరాలని విడుస్తూ రాముడి లో విష్ణు స్వరూపాన్ని దర్శించి పుణ్య లోకాలని చేరుకో గలిగారు. అయితే అందరూ రావణ వధ అయ్యేవరకు ఈ విషయాన్నీ గోప్యంగానే ఉంచారు.
రామ అవతారం కేవలం రావణ కుంభకర్ణ తదితర రాక్షస నిర్మూలనమేనా లేక మరి ఏదైనా ప్రయోజనమని ఆశించి వచ్చిందా ?ఒక్క మానవ జన్మ లో సంసారంలో ఉంటూ స్వ ధర్మాన్ని పాటిస్తూ ముక్హ్తి సాధన సిద్దిస్తుందా లేక అది ఒక అభూత కల్పనా అన్న సంశయాన్ని పటాపంచలు చేస్తూ సాధ్యాసాధాలు నిరూపిస్తూ ధర్తి లో నిలబడ్డాడు. నిర్గుణ, నిరాకర, నిరాధారం అయిన ఆ భగవత్ స్వరూపం మానవాళి యొక్క మార్గ నిర్దేశం కోసం అన్ని భరిస్తూ, పాంచ భౌతిక స్వరూపం తీసికొని అవతారం యావత్తు ప్రకృతి కట్టుబాట్లు కి లోబడి కార్య సాధన ని సాధించాడు. రాముడు యొక్క గుణగణాలు, విశేషాలు ఏమిటో మనం మరెక్కడో వెతకాల్సిన పని లేదు. మారీచుడు రావణాసురిడితో సంభాషిస్తూ "ధర్మానికి పోత పోస్తే వచ్చే విగ్రహమే రాముడు" అంటూ అతని కుట్రాలోచానికి అడ్డం వేయడానికి ప్రయత్నం చేస్తాడు. రామాయణం యావత్తు చుట్టూ ఉన్న ప్రకృతి సర్వం రామ కార్యం నిర్వహించడానికి ప్రతి క్షణం తపించింది, తల్లడిల్లింది. రామావతారం మొత్తం అధర్మాన్ని ఎక్కడ సహించలేదు. కుదిరిన చోట క్షమా గుణాన్ని భోదించింది అట్లాగే అతిక్రమణ ని శిక్షించింది. సులభ మార్గం లో లభించే ఐశ్వర్యాన్ని తూలనాడింది. జాబాలి వంటి మంత్రులు రాజాపేక్ష చూపిస్తూ జరిపిన అవైదిక సంభాషణలని ఖండించింది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరి మాటని ఆదరించే గుణాన్ని మానవాళి కి ఆవిష్కరించింది.
ఆనాటి నిండి రామ నామం యొక్క మహత్తు ని నమ్మిన వారు మననం చేసారు. పారాయణలు నిరంతరం జరిపారు. మనసా వాచా కర్మణా రాముని తత్వాన్ని అవలంభించారు. ఇంత కష్టం మనకేందులే అనుకొన్న వారు, రాముడు అభూత కల్పనే అని వాదనలు జరుపుతూ వస్తున్నారు. నమ్మినప్పుడు కొలువు బంగారమై వారి వారి మనస్సుల్లో రామత్వాన్ని నింపాడు ఆ సాక్షాత్తు శ్రీ రామ చంద్రుడే. "రాముడు ఎవడులే" అనుకొన్న ఆలోచనలు రావణ ప్రవుత్తికి దారి తీస్తూనే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ రామ రావణ సంగ్రామం ఈ జగత్తు ఉన్నంత వరకు ఇలా కొన సాగ వలసిందే !!